Promotions : 81 మంది జేఎల్స్ కు ప్రిన్సిపాల్ లుగా పదోన్నతి - bikki news

Promotions : 81 మంది జేఎల్స్ కు ప్రిన్సిపాల్ లుగా పదోన్నతి

BIKKI NEWS (JULY 13) : JL to Principal promotions on July 14th. తెలంగాణ రాష్ట్రలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ పదవులకు 81 మంది జూనియర్ లెక్చరర్ల పదోన్నతికై కౌన్సెలింగ్ జూలై 14న నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది.

JL to Principal promotions on July 14th

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 81 మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లను ప్రిన్సిపాల్‌లుగా పదోన్నతి ఇవ్వడం కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నది. ఈ కౌన్సెలింగ్ జూలై 14, 2025 న హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో జరగనుంది.

పదోన్నతికి ఎంపికైన అన్ని జూనియర్ లెక్చరర్లు తప్పనిసరిగా కౌన్సెలింగ్‌కు సమయానికి హాజరుకావాలని, ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు నేతృత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టినట్టు ప్రకటించింది.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →