BIKKI NEWS (SEP. 26) : ASIA CUP 2025 FINAL INDIA VS PAKISTAN. ఆసియా క్రికెట్ కప్ 2025 ఫైనల్ లో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు దేశాలు ఆసియా కప్ ఫైనల్ లో తలపడనుండడం ఇది మూడోసారి కావడం విశేషం.
ASIA CUP 2025 FINAL INDIA VS PAKISTAN
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలుపుతో పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరింది. దీంతో భారత్ పాకిస్తాన్ జట్లు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో మరోసారి తలపడనున్నాయి.
ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు ఇరు జటౄ తలపడగా రెండుసార్లు పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ లోను ఘన విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు నమోదు తో పాటు కప్ ను గెలుచుకోవాలని అభిమానులు కోరుతున్నారు.